గ్రాడ్యుయేషన్ డే.లో ప్రగతి పత్రం అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కృష్ణవేణీ టాలెంట్ స్కూల్ వారి ఆధ్వర్యంలో యుకెజి విద్యార్ధిని విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే సోమవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాలకు హాజరైన విద్యార్థిని విద్యార్థులకు యాజమాన్యం గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లు , వారి ప్రగతి పత్రాలను వారి తల్లిదండ్రులకు అందచేయటం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ చెన్నమాధవుని హరినాథ్ రాజు ,కరస్పాండెంట్ నరేష్,డైరెక్టర్లు తీపిరెడ్డి వెంకట్ రెడ్డి,గంగ నరసయ్య,సురేష్, విద్యార్థి విద్యార్థుల తల్లి దండ్రులు హాజరయ్యారు.

పెసలేగా అని తీసిపారేయకండి.. ఉడికించి తింటే ఊహించని బెనిఫిట్స్ పొందుతారు!