విలువైన వజ్రం లభ్యం

కర్నూలు జిల్లా తుగ్గలి (మం) జి ఎర్రగుడిలో పత్తి చేనులో కలుపుతీస్తుండగా మహిళకు విలువైన వజ్రం లభ్యం అయింది.

ఆ వజ్రాన్ని గుత్తికి చెందిన వ్యాపారులు 18 లక్షల రూపాయలు ఒక నక్లెస్ జత కమ్మలు ఇచ్చి కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.

దీని విలువ మార్కెట్లో 3 వంతులు అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.వ్యాపారులు.

వజ్రాన్ని కొనడానికి పోటీ పడుతు చివరకు గుత్తికి చెందిన వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తుంది .

ఈ సంవత్సరంలో అత్యంత విలువైన వజ్రంఇది.

వారానికి 2 సార్లు బ్రేక్ ఫాస్ట్ లో ఈ స్మూతీని తీసుకుంటే ఆరోగ్యం అందం రెండు పెరుగుతాయి!