రాధేశ్యామ్‌ సెన్సార్‌ టాక్‌... వావ్‌ ఇదో అద్బుతం

రాధేశ్యామ్‌ సెన్సార్‌ టాక్‌… వావ్‌ ఇదో అద్బుతం

ప్రభాస్ హీరో గా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వం లో యు.

రాధేశ్యామ్‌ సెన్సార్‌ టాక్‌… వావ్‌ ఇదో అద్బుతం

వి.క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిన చిత్రం రాధేశ్యామ్‌.

రాధేశ్యామ్‌ సెన్సార్‌ టాక్‌… వావ్‌ ఇదో అద్బుతం

ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని చాలా నెలలు అవుతుంది.ఎట్టకేలకు ఈ సినిమా విడుదల తేదిని అధికారికంగా ప్రకటించారు.

సంక్రాంతి కి ఈ సినిమా విడుదల అవుతుందని అంతా భావించిన కూడా కరోనా వల్ల సినిమా ని చివరి నిమిషం లో వాయిదా వేయడం జరిగింది.

వచ్చే నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

సినిమా విడుదలకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉండటం తో అభిమానులు మరియు సినీ ప్రేక్షకులు ఉత్కంఠ భరితంగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

భారీ బడ్జెట్తో ఈ సినిమాను రూపొందించడం తో పాటు ఒక విభిన్నమైన కథ తో ఈ సినిమాని తెరకెక్కించడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

ఈ సినిమా లో హీరో జ్యోతిష్యుడు గా కనిపించబోతున్నట్లు గా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.

ఇక ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తి చేసుకుంది.సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమా చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

ఇది ఒక అద్భుతం అన్నట్లుగా వారు కామెంట్ ఇచ్చారట.ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఇచ్చిన కామెంట్‌ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే ఉన్న అంచనాలను పతాక స్థాయికి తీసుకు వెళ్లేలా కామెంట్స్ ఉన్నాయంటూ టాక్ వినిపిస్తుంది.

"""/"/ అతి భారీగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు గాను యు.

వి.క్రియేషన్స్ మరియు టి సిరీస్‌ వాళ్లు భారీ ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు.

అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే దాదాపు పూర్తి అయ్యాయట.పదివేల స్క్రీన్స్ లో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

మినిమమ్ సక్సెస్‌ అయినా కూడా ఈ సినిమా ఖచ్చితంగా రూ.500 కోట్ల వసూళ్లను దక్కించుకోవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ ఈ సినిమా తో మరోసారి పాన్ ఇండియా స్టార్ గా నిరూపించుకోవడం కారణం అనిపిస్తుంది.

ఎవర్రా మీరంతా..! వ్యక్తిని పాడె ఎక్కించి అలా డాన్సులు చేస్తున్నారు!