ప్రభాస్ 'ఆదిపురుష్' మ్యూజిక్ డైరెక్టర్ వారేనట !

ప్రభాస్ ‘ఆదిపురుష్’ మ్యూజిక్ డైరెక్టర్ వారేనట !

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు ఐదు సినిమాలు ఉన్నాయి.బాహుబలి చిత్రంతో తన మార్కెట్ అమాంతం పెరిగింది.

ప్రభాస్ ‘ఆదిపురుష్’ మ్యూజిక్ డైరెక్టర్ వారేనట !

అందుకే వరస పెట్టి అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.రాధే శ్యామ్ సినిమా దాదాపు చివరి దశలో ఉంది.

ప్రభాస్ ‘ఆదిపురుష్’ మ్యూజిక్ డైరెక్టర్ వారేనట !

ఈ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజ హెగ్డే నటిస్తున్నారు.ఈ సినిమా జులై 30 న విడుదల అవుతుంది అని ప్రకటించిన కరోనా కారణంగా వాయిదా పడే అవకాశాలు ఎక్కువుగా కనిపిస్తున్నాయి.

ఈ సినిమా తర్వాత ప్రభాస్ సలార్, ఆది పురుష్ సినిమాలు ప్రకటించి ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభించేసారు.

సలార్ సినిమాను కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను ఉగ్రం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది.ఆదిపురుష్ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.

"""/"/ ఆదిపురుష్ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు.

ఈ సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

దాదాపు 60 రోజులపాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు.

"""/"/ ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంగీతం ఎవరు చేయబోతున్నారనే విషయంపై చర్చ జరుగుతుంది.

బాలీవుడ్ సంగీత ద్వయం సాచేత్ తండన్, పరంపరా ఠాకూర్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారని టాక్ వినిపిస్తుంది.

కానీ ఇంకా ఈ విషయంలో ఎలాంటి ప్రకటన రాలేదు.ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.

రాజమౌళి మహేష్ బాబు సినిమా షూటింగ్ పిక్స్ లీక్ అయ్యాయా..?