సంక్రాంతి సందర్భంగా అన్నంబోట్లవారిపాలెం లో వైభవంగా ప్రారంభమైన పోలురాధ ఒంగోలు గిత్తల పోటీలు..

సంక్రాంతి సందర్భంగా ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అన్నం బోట్ల వారి పాలెం లో పోలురాధ ఒంగోలు గిత్తల పోటీలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

స్నేహా మిత్రయూత్,అన్నం బోట్ల వారి పాలెం గ్రామపెద్దల ఆధ్వర్యంలో 6 రోజుల పాటు జరగనున్న పోటీల్లో మొదటి రెండు రోజులు పొలురాధ ఎడ్ల పోటీలు జరుగుతున్నాయి.

పోటీలను తిలకించడానికి ప్రజలు బారి ఎత్తున తరలివస్తున్నారు.

రేపు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల