కొమురం భీం జిల్లాలో పులులపై విష ప్రయోగం..!!
TeluguStop.com
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులుల మరణాలపై కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
తరచూ పశువులపై దాడులకు పాల్పడుతున్నాయన్న నేపథ్యంలో పులులపై విష ప్రయోగం చేశారని తెలుస్తోంది.
ఈ మేరకు నలుగురు పశువుల కాపరులు పులులను చంపాలని ప్లాన్ చేశారని అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలోనే నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారని సమాచారం.విష ప్రయోగంతో ఇప్పటికే రెండు పులులు మృత్యువాత పడగా మరో పులి కోసం అటవీశాఖ అధికారులు గాలిస్తున్నారు.
టిడిపి హై కమాండ్ అక్షింతలు ? నేడు కార్యకర్తలకు ఆ ఎమ్మెల్యే ఏం చెప్తారో ?