కొమురం భీం జిల్లాలో పులులపై విష ప్రయోగం..!!

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులుల మరణాలపై కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

తరచూ పశువులపై దాడులకు పాల్పడుతున్నాయన్న నేపథ్యంలో పులులపై విష ప్రయోగం చేశారని తెలుస్తోంది.

ఈ మేరకు నలుగురు పశువుల కాపరులు పులులను చంపాలని ప్లాన్ చేశారని అధికారులు గుర్తించారు.

ఈ నేపథ్యంలోనే నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారని సమాచారం.విష ప్రయోగంతో ఇప్పటికే రెండు పులులు మృత్యువాత పడగా మరో పులి కోసం అటవీశాఖ అధికారులు గాలిస్తున్నారు.

చేతికి రాగి ఉంగరం పెట్టుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?