Former DCP Radhakishan : ఫోన్ ట్యాపింగ్ కేసు.. మాజీ డీసీపీ రాధాకిషన్ ను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్
TeluguStop.com
ఫోన్ ట్యాపింగ్ కేసులో( Phone Tapping Case ) పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.
ఈ మేరకు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను పోలీసులు రెండో రోజు కస్టడీలోకి తీసుకోనున్నారు.
ఇప్పటికే టెలిగ్రాఫ్ యాక్ట్( Telegraph Act ) నమోదు చేస్తూ హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
"""/" /
అలాగే ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ డీసీపీ రాధా కిషన్ రావుకు( Ex DCP Radhakishan Rao ) న్యాయస్థానం 14 రోజులపాటు రిమాండ్ విధించింది.
కాగా రాధా కిషన్ రావును కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు ఇవాళ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మరోవైపు ఈ వ్యవహారంలో మరో ఇద్దరు ఇన్ స్పెక్టర్లను పోలీసులు విచారించనున్నారు.
రంగస్థలం ఆ సన్నివేశం చూసి నాన్న ఏడ్చేశారు… వారి ఏడుపుకు భయపడిపోయాను: ఆదిపినిశెట్టి