ప్రజా పాలన రావాలి..:మాజీ మంత్రి తుమ్మల

ఖమ్మం జిల్లాలో ఉద్యమకారుల ఆత్మీయ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో అరాచక పాలన పోవాలన్న తుమ్మల ప్రజా పాలన రావాలని ఆకాంక్షించారు.ఉద్యమకారుల కోరికలు నెరవేరుస్తామని తెలిపారు.

ప్రజా పాలన కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు.ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

రూ.83 లక్షలు ఆఫర్ చేసినా.. వెయిటర్ జాబ్ వదిలేయలేదు..??