కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది..: బండి సంజయ్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై( Congress Government ) ప్రజల్లో వ్యతిరేకత మొదలు అయిందని బీజేపీ నేత బండి సంజయ్( Bandi Sanjay ) అన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల( Six Guarantees ) అమలుపై చర్చ నడుస్తోందని ఆయన తెలిపారు.

రూ.4 వేల పెన్షన్ తో పాటు మహిళలకు రూ.

2,500 లపై ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు.రైతు భరోసా( Rythu Bharosa ) రూ.

15 వేలు ఏమైందని రైతులు అడుగుతున్నారని తెలిపారు.ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని విమర్శించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని మండిపడ్డారు.

రియల్ హీరో అంటే నువ్వే భయ్యా.. మురికి కాలువలో దూకి ఆవు ప్రాణాలు కాపాడాడు..