వారసులు రావాలని ప్రజలు కోరుకోవాలి.. మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

రాజకీయాల్లోకి వారసులు రావాలని మనం కోరుకుంటే సరిపోదు.ప్రజలు కోరుకోవాలని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంపై ఆయన స్పందించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.

వారసుల విషయం ఎవరూ మాట్లాడలేదన్నారు.సీఎం జగన్ ఎవరిపైనా ఆగ్రహించలేదని చెప్పారు.

అనంతరం ఏపీలో పనికిమాలిన ప్రతిపక్షం అవసరమా అని అడిగారు.175 సీట్లు గెలవడం అనేది అత్యాశ కాదన్న ఆయన.

తమిళనాడు లాంటి చోట గెలవలేదా అని ప్రశ్నించారు.

వాళ్ల కోసం ఏకంగా 35 లక్షల రూపాయలు డొనేట్ చేసిన ప్రభాస్.. రియల్ హీరో అంటూ?