Sajjala Ramakrishna Reddy : చంద్రబాబును ప్రజలు తిరస్కరించారు..: సజ్జల

టీడీపీ అధినేత చంద్రబాబుపై( Chandrababu ) ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదన్నారు.చంద్రబాబును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే ప్రజలు 2019 లోనే చంద్రబాబు, టీడీపీని చెత్తబుట్టలో వేశారని తెలిపారు.

చంద్రబాబు సభలకు జనం రావడం లేదన్నారు.ప్యాంట్రీ కారుపై అసత్యప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన సజ్జల అన్ని అనుమతులతోనే ప్యాంట్రీ కారు( Pantry Car ) తీసుకున్నామని తెలిపారు.

ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పాలో కూడా చంద్రబాబుకు తెలియడం లేదని ఎద్దేవా చేశారు.

నాని కోసమే కథ రాసుకున్న బలగం వేణు…అసలు మ్యాటరేంటంటే..?