ఈ రాశుల వారు ఇతరులతో అస్సలు కలవరు...

ప్రస్తుతం ఉన్న సమాజంలో చాలామంది ప్రజలు రోజు వారి పనులలో రోజంతా బిజీగా ఉంటారు.

ఈ బిజీ జీవితంలో వారికి ఒకరినొకరు పలకరించుకోవడం కూడా మరిచిపోతుంటారు.ఈ స్మార్ట్ యుగంలో ప్రజలు ఎక్కువగా స్మార్ట్ ఫోన్ల లోనే మాట్లాడుకుంటున్నారు.

మనుషులు ఎదురుగా ఉన్న వాట్సాప్ లో హాయ్, హలో అని మెసేజ్లు చేసుకుంటూ ఉంటారు.

మనం కొత్తవారితో ఎవరితోనైనా పరిచయం ఏర్పరచుకోవాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి కూడా మనతో బాగా మాట్లాడితేనే మనం కూడా మాట్లాడుతాం.

అలా కాకుండా ఆ ఎదుటి వ్యక్తి ఏమి సమాధానం చెప్పకుంటే మనం కూడా అటువంటి వారికి దూరంగా ఉంటాం.

అయితే కొన్ని రాశుల వారు ఇతరులను పెద్దగా పట్టించుకోకుండా ఉంటారు.మేష రాశి వారు ఎప్పుడూ బిజీగా ఉంటారు.

ఈ రాశి వారు కొత్తవారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వరట.ఈ రాశి వారు తమకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

అందుకే వీరు తొందరగా విజయం సాధిస్తూ ఉంటారు.విరు కేవలం ముఖ్యమైన పనుల పైనే ఎక్కువ దృష్టిని పెడుతారు.

వృషభ రాశి వారు కూడా అంత త్వరగా ఎవరితో స్నేహం చేయరు. """/"/వీరి మనసులో మాట్లాడాలని ఉన్న వీరి అభిప్రాయంని ఎదుటివారికి సరిగ్గా చెప్పడానికి రాక వారితో దూరంగా ఉంటారు.

మిధున రాశి వారు చాలా బద్ధకస్తులు.వీరు రెండు నిమిషాలు ఫోన్లో మాట్లాడితే సరిపోతుంది.

ఎందుకు మెసేజ్ చేయాలి అని ఫీల్ అవుతూ ఉంటారు.ఈ రాశి వారు ఎదుటి ఎదుటివారితో మాట్లాడాలంటే ఏ విషయం గురించి మాట్లాడాలో అర్థం కాదు.

కన్యా రాశి వారు స్మార్ట్ ఫోన్లో మెసేజ్లు చేయడం సమయం వేస్ట్ అని భావిస్తారు.

ఈ రాశి వారి ఫోన్లో మెసేజ్లు ఎక్కువగా వచ్చి ఉన్నా విరు మాత్రం అస్సలు పట్టించుకోరు.

ఎక్కువగా ఖాళీ సమయాల్లో ఇలాంటి విషయాల గురించి ఈ రాశి వారు ఆలోచిస్తూ ఉంటారు.

వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థికి హైకోర్టులో ఊరట..!