చింతూరు ప్రజలు వరద నీటిలో వినూత్న నిరసన...

చింతూరులో వచ్చిన భారీ వరదలకు మేము పదేపదే నరకయాతన పడలేమంటూ మమ్మల్ని కాంటూర్ 41.

5 లో కలపాలని ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవలని కలెక్టర్ తక్షణమే రావాలని డిమాండ్.

చేస్తున్నారు.చింతూరు ప్రజలు వరద నీటిలో వినూత్న నిరసన తెలియజేశారు.

తమగోడు ఎవరు పట్టించుకోవట్లేదు అని కలెక్టర్ స్పందించాలని.పోలవరం నష్టపరిహారం ఇప్పించవలసిందిగా కోరారు.

అనంతరం రోడ్డుపైన బైటయించారు.

బీఆర్ఎస్ కు మళ్లీ గుర్తుల టెన్షన్ !