శరన్నవరాత్రుల్లో అమ్మవారు మెచ్చే నైవేద్యాలు ఏంటో తెలుసా..?
TeluguStop.com
దసరా వచ్చేస్తోంది.నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి.
ఈ ఉత్సవాలను తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.శరన్నవరాత్రుల్లో లిచే దుర్గామాతకు నవ నైవేద్యాలను నివేదిస్తారు.
అయితే అమ్మవారు మెచ్చే ఆ ప్రసాదాలు ఏంటో మీరో ఓసారి చూడండి.h3 Class=subheader-styleచిట్టి గారెలు/h3p.
తొమ్మిదిరోజులు దుర్గమ్మ.మహిషాసురుడితో యుద్ధం చేస్తుంది.
అలసట రాకుండా 'మాష చక్రములు' అంటే చిట్టిగారెల్ని పెడతారు.అమ్మవారికి ఇష్టమైన మినుములతో వీటిని చేస్తారు.
H3 Class=subheader-styleకట్టె పొంగలి/h3p.పెసరపప్పు, బియ్యం, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి వేసి.
తయారు చేసే కట్టె పొంగలిని భవానీ మాత ఎంతో ఇష్టంగా తింటుందట.h3 Class=subheader-styleదద్యోజనం:/h3p శాంతి రూపాన్ని కోరుకుంటూ, అందరికీ చల్లని దీవెనలు అందించమంటూ అన్నపూర్ణాదేవికి పెరుగుతో చేసిన దద్యోజనం ప్రసాదంగా నివేదిస్తారు.
"""/"/
H3 Class=subheader-styleనువ్వులన్నం/h3p: నువ్వులు, కొబ్బరి, ఉప్పు, కారం వేసి ఈ అన్నాన్ని వండుతారు.
అసురులతో పోరాడే కాళికకు నువ్వుల్లో ఉండే విష్ణుశక్తి తోడవ్వాలని ఇలా చేస్తారు. """/"/
H3 Class=subheader-styleచిత్రాన్నం హరి/h3p.
దుర్గమ్మ మెచ్చే ప్రసాదాల్లో నిమ్మకాయ పులిహోర కూడా ఒకటి.పోపు సామగ్రి వేసి రుచికరంగా చేసే దీన్ని అమ్మవారు ఇష్టంగా ఆరగిస్తారనేది నమ్మకం.
H3 Class=subheader-styleగూడాన్నం/h3p.సహస్రనామాల్లో 'గూడాన్న: ప్రీత మానస' అంటూ చదువుకుంటాం.
ఇది అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం, పిసరపప్పు, బియ్యం, ఉడకబెట్టి బెల్లం, సుగంధ ద్రవ్యాల పొడి, నెయ్యి, ఎండు ఫలాలను వేసి తయారు చేస్తారు.
సకల శుభాలూ అందించమని కోరతారు.h3 Class=subheader-styleకదంబం ప్రసాదం/h3p: దశమిరోజున పదకొండు రకాల , పప్పు, బియ్యంతో చేసిన కదంబాన్ని అమ్మవారికి నైవేద్యంగా నివేదిస్తారు.
H3 Class=subheader-styleఅప్పాలు/h3p: అమ్మవారి క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి.ఆయన మెచ్చే అప్పాలే అమ్మవారికి నివేదిస్తారు.
గోధుమ పిండి, బియ్యప్పిండి, బెల్లం, సుగంధ ద్రవ్యాల పొడి వాడి వీటిని చేస్తారు.
H3 Class=subheader-styleశాకాన్నం/h3p.తొమ్మిది రకాల కూరగాయలు, తొమ్మిది రకాల సుగంధ ద్రవ్యాల పొడి వేసి నవశక్తికి నైవేద్యంగా పెడతారు.
సన్యవృద్ధిని కోరుకుంటూ దీన్ని దుర్గమ్మకు పెడతారు.