Peddireddy : తిరుపతి పార్లమెంట్ వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ గా పెద్దిరెడ్డి..!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీగా ఉన్న వైసీపీలో( YCP) పార్టీ అధినేత వైఎస్ జగన్ ( YS Jagan ) కీలక మార్పులు చేర్పులు చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా తిరుపతి పార్లమెంట్ వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ నియామకం జరిగింది.ఈ మేరకు అనంతపురం, హిందూపురం, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు తిరుపతి పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్ గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది.

భోజనం మధ్యలో లేపి దూరంగా కూర్చోవాలని చెప్పారు.. పా రంజిత్ సంచలన వ్యాఖ్యలు!