అవి ఎత్తుకుపోతున్నారంటూ .. పవన్ ట్విట్ !

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ వేదికగా టీడీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

టీడీపీ నేతలు ఓట్లు ఎత్తుకుపోతున్నారని పవన్ పేర్కొన్నారు.ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు.

పవన్ ట్విట్ తో జనసేన కార్యకర్తలు ప్రభుత్వం పై నెగటివ్ ట్రోల్స్ చేస్తూ దుమ్మెత్తిపోస్తున్నారు.

ఇటీవల జనసేన ప్రభావం కనిపించే ఏరియాల్లో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు చేపట్టారు.

దీంతో పవన్ ఈ విషయంపై ఇప్పుడు స్పందించినట్టుగా కనిపిస్తోంది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ‘‘చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయే గ్యాంగులు గురించి వింటాం.

ఓట్లు ఎత్తుకెళ్లిపోయే గ్యాంగులు ని చూస్తున్నాం.మరి తెలుగుదేశం నాయకులు దీని గురించి ఏమి మాట్లాడతారని నేను ఎదురు చూస్తున్నాను.

Party Leaders Have Taken The Decision To Lodge A Complaint With ‘Election Commission.

’ ’’ అంటూ పవన్ ట్వీట్ చేశారు.ఓ ఇంగ్లీష్ ప్రతికలో టీడీపీ నేతలు ఓటర్ల జాబితాను ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ వచ్చిన కథనాన్ని ఫోటో తీసి.

దానికి పైవిధంగా క్యాప్షన్ ఇచ్చి.పవన్ ట్వీట్ చేశారు.

మరి దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్28, ఆదివారం2024