ఎమ్ ఎస్ యూనిటెడ్ మోటార్స్ లో ఫ్యాషన్ ప్లస్ న్యూ బైక్ లాంచ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ఎమ్ ఎస్ యునైటెడ్ మోటార్స్ షోరూమ్ లో గురువారం ప్యాషన్ ప్లస్ న్యూ బైక్ ను లాంచ్ చేయడం జరిగింది.

బైక్ లాంచ్ కి ముఖ్య అతిథులుగా భారాస జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, ఎల్లారెడ్డిపేట మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ మొగిలి హాజరై బైక్ ని నూతన హంగులతో తయారు చేయడం వాహన చోదకులకు ఆకర్షించే విధంగా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొమ్మటి నరసయ్య , బండారు బాల్రెడ్డి, సద్ది లక్ష్మారెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి,షేక్ యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.

జగన్ ఢిల్లీ ధర్నా ఎఫెక్ట్ … ఆ భవన్ గేట్లు మూసివేత