పార్వతీపురం మన్యం జిల్లాలో ఒంటరి ఏనుగు హల్‎చల్

పార్వతీపురం మన్యం జిల్లాలో ఒంటరి ఏనుగు హల్‎చల్

పార్వతీపురం మన్యం జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది.కొమరాడ మండలం అర్థం గేట్ సమీపంలో గజరాజు హల్ చల్ చేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

పార్వతీపురం మన్యం జిల్లాలో ఒంటరి ఏనుగు హల్‎చల్

జాతీయ రహదారిపైకి వచ్చిన ఒంటరి ఏనుగు అటుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై దాడి చేసింది.

పార్వతీపురం మన్యం జిల్లాలో ఒంటరి ఏనుగు హల్‎చల్

ఈ ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసం కాగా భయాందోళనకు గురైన ప్రయాణికులు పరుగులు తీశారు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.ఈ క్రమంలోనే ఏనుగును దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

వలసదారుల తరలింపు : యూఎస్ ఇమ్మిగ్రేషన్ సిబ్బందికి లై డిటెక్టర్ టెస్టులు , ఎందుకంటే?

వలసదారుల తరలింపు : యూఎస్ ఇమ్మిగ్రేషన్ సిబ్బందికి లై డిటెక్టర్ టెస్టులు , ఎందుకంటే?