ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ

సూర్యాపేట జిల్లా: మేళ్లచెరువు మండలం పంచాయతీరాజ్ ఏఈ రంగరాజును ఏసీబీ అధికారులు మంగళవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

మండలానికి చెందిన కప్పలకుంట తండా గ్రామ మాజీ సర్పంచ్ ధరావత్ కృష్ణ చేసిన పంచాయతీ రాజ్ పనులకు ఎంబి రికార్డు చేసేందుకు రూ.

5000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.లంచం తీసుకుంటుండగా అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు పరిస్థితి ఏంటి..?