చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

సెప్టెంబర్ 3 న హైదరాబాద్ లో జరిగే పద్మశాలి శంఖారావం( Padmashali Shankaravam ) కు పద్మశాలి కులస్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని "శ్రీ మార్కండేయ పద్మశాలి యువజన సేవ సంఘం సభ్యులు కోరారు.

ఈ సందర్భంగా బోయినిపల్లి శ్రీ పద్మశాలి మార్కండేయ యువజన సేవ సంఘం( Padmashali Markandeya Yuvajana Sangham ) ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బీమనాతిని రాంప్రసాద్,ఉపాధ్యక్షుడు ఆడేపు శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి దూస శ్రీకాంత్,సంయుక్త కార్యదర్శి ఆడేపు రాజమౌళి, శ్రీపతి సాగర్ కార్యవర్గ సభ్యులు బిల్ల రమేశ్,శ్రీపతి రాజేశ్,సిరిపురం మహేష్,మ్యాన కరుణాకర్ పాల్గొన్నారు.

రారనుకున్నారు కానీ..  అసెంబ్లీ కి వచ్చేసిన కేసీఆర్