పద్మారావు గౌడ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ
TeluguStop.com
బీజేపీలోకి టీఆర్ఎస్ సీనియర్ నేత తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వెళ్తున్నట్లు వార్తలు రాగా.
ఆయన దాన్ని ఖండించారు.అయితే, బీజేపీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారంటూ ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వీడియోలో పద్మారావు గౌడ్, కిషన్ రెడ్డి మాట్లాడుకుంటున్నారు.వీరి భేటీ వీడియో బయటకు రావడంతో నెట్టింట తెగ చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది.