ఒవైసీ : ఓట్ల కోసమే బీజేపీ హిందుత్వ అజెండా

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు రాబట్టేందుకు బీజేపీ యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అంశాన్ని లేవనెత్తుతుందని ఏఐఎంఐఎం పార్టీ నేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

బీజేపీ తన హిందుత్వ ఎజెండాతో మాత్రమే ముందుకు సాగాలని కోరుకుంటోందని, ఎన్నికల వేళ ఇటువంటివి ఆ పార్టీకి అలవాటేనని ఒవైసీ అన్నారు.

యూసీసీ స్వచ్చందంగా ఉండాలని, తప్పనిసరి కాదని బాబాసాహెబ్ అంబేద్కర్ పేర్కొన్నారన్నారు.

అమెరికాలో నేపాలీ యువతి దారుణహత్య .. పోలీసుల అదుపులో భారత సంతతి వ్యక్తి