నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై విపక్షాల నిరసన

నూతన పార్లమెంట్ భవనం ఈనెల 28న ప్రారంభం కానుంది.ఈ మేరకు భవనాన్ని ప్రారంభించిన తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్పీకర్ ఓం బిర్లాలు జాతికి అంకితం చేయనున్నారు.

అయితే పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ వేడుకను విపక్షాలు బహిష్కరించనున్నారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించనందుకు నిరసనగా విపక్షాలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించనున్నారు.

కాగా నూతన పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని విపక్ష పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

పుట్టినరోజు వేల గొప్ప మనసు చాటుకున్న సితార.. తండ్రికి తగ్గ తనయ?