రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

సూర్యాపేట జిల్లా: కోదాడ బైపాస్ లో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుడు కోదాడ పట్టణం గాంధీ నగర్ కు చెందిన చింత రాజుగా గుర్తింపు.

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వైరల్ వీడియో: పార్కింగ్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా..? ఇకపై అంతే సంగతి..