శనివారం రోజున రాజన్నఆలయం ముందు 300 మంది పేదలకు, అన్నర్ధులకు అన్నదానం

మై వేములవాడ( Vemulawada ) చారిటబుల్ ట్రస్ట్ ,ట్రస్టు ఆధ్వర్యంలో దాతల సహకారంతో గత 743 రోజులుగా అన్నదాన, సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, శనివారం రోజున రాజన్న ఆలయ ( Rajanna Temple )వద్ద ఉన్న దాదాపు 300 మంది అన్నార్థులకు, యాచకులకు, పేదలకు స్వీట్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ట్రస్టు నిర్వాహకులు తెలియజేశారు.

నేటి అన్నదాతలుగా ప్రతాప సువేశ్,వాటి కుటుంబ సభ్యులు, డాక్టర్ బెజ్జంకి రవీందర్( Dr.

Bejjanki Ravinder ) సులోచన దంపతులు, బారాజు సంధ్య ప్రశాంత్ రెడ్డి దంపతులు, గంగిపెల్లి కవిత రాజశేఖర్ దంపతులు ఉన్నారు.

నేటి అన్నదాన కార్యక్రమంలో వాలంటీర్లుగా సేవలు అందించిన ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, గొంగళ్ళ రవికుమార్, నాగుల చంద్రశేఖర్, ప్రతాప నటరాజు, పాత సంతోష్, మహమ్మద్ అబ్దుల్ రఫీక్, పిన్నింటి హనుమాండ్లు, పొలాస రాజేందర్, నంది సాయికుమార్, ప్రతాప సువేశ్, ప్రతాప సుచేత్, ప్రతాప సువీర, ఓదెల అమిత్, పానుగంటి శరత్, దివన్నగారి సుజిత్, చంద్ర, తదితరులు ఉన్నారు.

ప్రభాస్ ఓకే అంటే రూ.200 కోట్లు ఇవ్వడానికి సిద్ధమే.. ప్రభాస్ క్రేజ్ కా బాప్ అంటూ?