కబ్జాకు గురైన కాల్వకట్ట
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ పట్టణంలోని
అభయాంజనేయ ఆలయం సమీపంలో గోపాలపురం-
బూరగడ్డ మేజర్ ఎన్.ఎస్.
పి కాల్వకట్టను టీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకుడు పచ్చిపాల ఉపేందర్ ఆక్రమించి,అక్రమ నిర్మాణం చేపట్టాడని ఇరిగేషన్ శాఖ ఏఈకి మధవరాయినిగూడెంకు చెందిన గడ్డం అంజయ్య ఫిర్యాదు చేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద గుహ.. ఎలా బయటపడిందో తెలుసా..