కబ్జాకు గురైన కాల్వకట్ట

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ పట్టణంలోని అభయాంజనేయ ఆలయం సమీపంలో గోపాలపురం- బూరగడ్డ మేజర్ ఎన్.ఎస్.

పి కాల్వకట్టను టీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకుడు పచ్చిపాల ఉపేందర్ ఆక్రమించి,అక్రమ నిర్మాణం చేపట్టాడని ఇరిగేషన్ శాఖ ఏఈకి మధవరాయినిగూడెంకు చెందిన గడ్డం అంజయ్య ఫిర్యాదు చేశారు.

ఢిల్లీ స్లమ్ ఏరియాలో ఫారినర్‌కు ఊహించని అనుభవం..