బాబాయ్ టాక్ షోకి అబ్బాయ్ రాకపోవడానికి అసలు కారణం ఇదేనా?

బాబాయ్, అబ్బాయ్ ఈ కాంబినేషన్ అంటేనే ఫాన్స్ ఆశగా ఎదురు చూస్తుంటారు.బాలయ్య, తారక్ ఎపుడు స్క్రీన్ షేర్ చేసుకుంటారా అని ఫాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తారు.

అయితే ఇది ఎప్పటికి సాధ్యం అవుతుందో ఎవరికీ తెలీదు.రీసెంట్ గా బాలయ్య డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చి రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే.

ఆహా ఒరిజినల్స్ లో ఓహో అనేలా అన్ స్టాపబుల్ షో చేస్తున్నారు.బాలయ్య ఏ కొత్త యాంగిల్ లో ఫాన్స్ నే కాదు తెలుగు ప్రేక్షకులందరిని మెప్పించారు.

కామెడీ టైమింగ్, స్పాంటెనిటీ తో షో రేంజ్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లారు.

రీసెంట్ IMDB సర్వేలో వరల్డ్ టాప్ 50 షోస్ లో అన్ స్టాపబుల్ షో 18 ప్లేస్ లో నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది.

ఏ షో ఫస్ట్ సీజన్ లో చాలా మంది సెలబ్రిటీ మోహన్ బాబు, రానా, రాజమౌళి, కీరవాణి, విజయ్ దేవరకొండ , రవితేజ, అల్లుఅర్జున్, మహేష్ బాబు వచ్చి అలరించారు.

అయితే ఆర్ఆర్ఆర్ ప్రొమోషన్స్ లో భాగంగా తారక్ రామ్ చరణ్ రాజమౌళి టీం నార్త్ మీడియాలో చాలా షోస్ లో పాల్గొన్నారు.

అన్ స్టాపబుల్ షో కి కేవలం రాజమౌళి, కీరవాణి మాత్రమే రావడ తో ఆసక్తి పెరిగింది.

"""/" / అయితే షో రైటర్ BVS రవి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ షో ప్రారంభంలోనే సెలబ్రిటీ లను ప్లాన్ చేసుకుని వారి డేట్స్ తీసుకున్నామని కొంతమందిని మధ్యలో సర్దుబాట్లు చేశామని, తారక్, రామ్ చరణ్ ను సంప్రదించేలోపు వాళ్ళు ముంబై ప్రొమోషన్స్ లో ఉన్నారని, అందువల్లే తారక్ ఈ కార్యక్రమానికి ఇక బాలకృష్ణ గారి మీద గౌరవంతో రాజమౌళి, కీరవాణి డేట్స్ అడ్జస్ట్ చేసుకుని షోకి వచ్చారని తెలిపారు.

ఆ పార్టీ ప్రచారాల కోసం కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు: సుహాస్