నిషేధిత పీఎఫ్ఐ సంస్థపై ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం

నిషేధిత పీఎఫ్ఐ సంస్థపై జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తును ముమ్మరం చేసింది.దీనిలో భాగంగా పీఎఫ్ఐ ఛైర్మన్ ఒమా సలామ్ ట్విట్టర్ అకౌంట్ ను నిలిపివేసింది.

ఇప్పటికే దేశ వ్యాప్తంగా పీఎఫ్ఐ నేతలు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.మరోవైపు హైదరాబాద్ చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నలుగురు పీఎఫ్ఐ కార్యకర్తలను కస్టడీలోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు.

బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్..