కర్ణాటక ప్రభుత్వానికి ఎన్జీటీ షాక్..!

కర్ణాటక ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ షాక్ ఇచ్చింది.ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణలో కర్ణాటక సర్కార్ కు రూ.

2900 కోట్లు జరిమానా విధించింది.పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు పౌరులకు స్వచ్ఛమైన వాతావరణాన్ని ప్రభుత్వం విఫలం అయిందని ఎన్టీటీ పేర్కొంది.

ఈ నేపథ్యంలో జరిమానా విధించినట్లు తెలిపింది.ఈ క్రమంలో ప్రభుత్వం పరిహారాన్ని చెల్లించి పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడానికి రాష్ట్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వెల్లడించింది.

పవన్ ఆద్య క్యూట్ సెల్ఫీ… రేణు దేశాయ్ రియాక్షన్ ఇదే!