Himachal Pradesh : హిమాచల్‎ప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త మలుపులు..!!

హిమాచల్‎ప్రదేశ్ లో( Himachal Pradesh ) రాజకీయ వేడి కొనసాగుతోంది.ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో( Rajyasabha Elections ) క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డ ఆరుగురు ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది.

రెబల్ ఎమ్మెల్యేలను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు.రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ తో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

"""/" / రాజ్యసభ ఎన్నికల్లో రెబల్ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు స్వతంత్రులు ఓటు వేయడంతో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్( BJP Harsh Mahajan ) హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎన్నికయ్యారు.

మరోవైపు తన నివాసంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం సుఖు( CM Sukhu ) కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నారు.

భార్య కోసం సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న నితిన్.. అభిమానులకు శుభవార్తే మరీ!