విజయవాడలో కొత్త కోర్టు భవన సముదాయం

విజయవాడలో కొత్తగా నిర్మిస్తున్న కోర్టు స‌ముదాయాల‌ను ఏపీ హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా, జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు పరిశీలించారు.

ఈ నెల 20న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని కలెక్ట‌ర్ తెలిపారు.

ఇప్పటికే 6 అంతస్తులు పూర్తయ్యాయని, మిగతావి కూడా త్వరలో పూర్తవుతాయని చెప్పారు.కొత్త కోర్టు భవనాలను రూ.

100 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్టు వెల్లడించింది.నూతన భవనంలో మొత్తం 29 కోర్టులు ఏర్పాటవుతున్నాయని తెలిపారు.

4 అయిన నిద్ర రావడం లేదు.. హగ్ చేసుకుని పడుకోవాలని ఉంది.. అశ్విని బోల్డ్ కామెంట్స్!