ఉక్రెయిన్ లో నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు మెడిసిన్ విద్యార్థులు..

నెల్లూరు: ఉక్రెయిన్ లో నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు మెడిసిన్ విద్యార్థులు.జిల్లాలో ఇప్పటి వరకు 5 మంది విద్యార్థుల గుర్తింపు.

అండర్ గ్రౌండ్ లో బిక్కుబిక్కుమంటూ భయాందోళనలో ఉన్న విద్యార్థులు.ఆహారం, త్రాగునీరు లేక ఇబ్బందులు.

అండర్ గ్రౌండ్ లో 500 మందికి పైగా విద్యార్థులు.కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని తమ పిల్లలను స్వదేశానికి పంపించాలని కోరుతున్న తల్లిదండ్రులు.

నెల్లూరు నగరానికి చెందిన అబూబకర్ సిద్దిక్, బుష్రా, వరలక్ష్మి, చైతన్య తేజ, వింజమూరు కు చెందిన మరో విద్యార్థి.

ఇంకా ఉక్రెయిన్ లో ఎవరన్నా ఉన్నారా అని వివరాలు సేకరిస్తున్న అధికారులు.

తరుక్కుపోయిన మందుబాబుల మనుసు.. అదును చూసి..?