నయనతార దంపతులకు తప్పని చిక్కులు..

సినీ నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులకు చిక్కులు తప్పడం లేదు.

పెళ్లైన నాలుగు నెలలకే కవల పిల్లలకు తల్లిదండ్రులు అవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సరోగసీ విధానంలో వారు కవల పిల్లలను కనిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సరోగసీ వ్యవహరంపై తమిళనాడు ఆరోగ్య శాఖ స్పందించింది.ఈ మేరకు ఈ వివాదంపై విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించారు.

నయనతార దంపతుల నుంచి ఈ కమిటీ వివరణ కోరనుంది.

Hajper Customer Support And Service Quality: A Practical Guide For UK Players