Nara Lokesh : రేపటి నుంచి నారా లోకేశ్ ‘శంఖారావం’ యాత్ర..!

టీడీపీ నేత నారా లోకేశ్( Nara Lokesh ) ‘శంఖారావం’ యాత్ర( Sankharavam Yatra ) ప్రారంభం కానుంది.

ఈ మేరకు రేపు శ్రీకాకుళం జిల్లాలోని( Srikakulam District ) ఇచ్చాపురం నుంచి లోకేశ్ యాత్రను ప్రారంభించనున్నారు.

ఈ క్రమంలోనే ఇచ్చాపురంతో పాటు పలాస, టెక్కలిలో ఆయన శంఖారావం యాత్ర కొనసాగనుంది.

యాత్రలో భాగంగా ఎల్లుండి నరసన్నపేట, శ్రీకాకుళం మరియు ఆముదాలవలసలో లోకేశ్ పర్యటించనున్నారు. """/" / ఈ నెల 13 వ తేదీన పాతపట్నం, పాలకొండ (మన్యం జిల్లా)లో యాత్ర నిర్వహించనుండగా.

ఈ నెల 15న విజయనగరం జిల్లాలోని( Vizianagaram District ) రాజాం, శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్లలో యాత్రను చేపట్టనున్నారు.

లోకేశ్ యాత్ర నేపథ్యంలో టీడీపీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

వీడియో: లండన్‌లో ఈ యువకుడు చేసిన పని చూసి అందరూ ఫిదా..