జగన్ పాలన అంతానికి నారా లోకేశ్ శంఖారావం..: ఎంపీ రామ్మోహన్ నాయుడు

జగన్ పాలన అంతానికి నారా లోకేశ్ శంఖారావం: ఎంపీ రామ్మోహన్ నాయుడు

ఏపీ ప్రజలను సీఎం జగన్ మోసం చేశారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.

జగన్ పాలన అంతానికి నారా లోకేశ్ శంఖారావం: ఎంపీ రామ్మోహన్ నాయుడు

25 ఎంపీలను ఇస్తే హోదా తెస్తామని చెప్పి జగన్ మాట తప్పారని విమర్శించారు.

జగన్ పాలన అంతానికి నారా లోకేశ్ శంఖారావం: ఎంపీ రామ్మోహన్ నాయుడు

ప్రజలకు ఇచ్చిన ఏ హామీని జగన్ అమలు చేయలేదని చెప్పారు.జగన్ పాలన అంతానికి నారా లోకేశ్ శంఖారావం పూరించారన్నారు.

టీడీపీ అధికారంలోకి వచ్చాక పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్ లో గళమెత్తుతామని తెలిపారు.

పహల్గామ్‌లో ఉగ్రదాడి.. ముగ్గురు తెలుగువారితో పాటు 30 మంది బలి!

పహల్గామ్‌లో ఉగ్రదాడి.. ముగ్గురు తెలుగువారితో పాటు 30 మంది బలి!