వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు సమన్లు

వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు హైదరాబాద్ నాంపల్లి కోర్టు సమన్లు అందించింది.

పోలీసులపై దాడి చేసిన కేసులో భాగంగా సమన్లు జారీ చేసింది.ఇందులో భాగంగా ఈనెల 20వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులలో పేర్కొంది.

కాగా పోలీసులపై దాడి కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కోర్టు సమన్లు జారీ చేసింది.

జయప్రద, రమ్యకృష్ణ, కాజల్ సందడి చేసిన జీ తెలుగు 19వ వార్షికోత్సవ వేడుక జీ మహోత్సవం, ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు