లక్ష్మీపురం బిఆర్ఎస్ పార్టీ బూత్ కన్వీనర్‌గా నగుసాని రాజశేఖర్ ఎంపిక.

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో బూత్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.

గ్రామ బూత్ కన్వీనర్ గా రాజశేఖర్( Rajasekhar ) ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో ఒకపక్క అభివృద్ధి మరోపక్క సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందిందనిరానున్న ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ పార్టీని ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు పడిగల రాజు( Padigala Raju ), యూత్ అధ్యక్షులు అవధూత మహేందర్, బొడ్డు శ్రీధర్, మైనార్టీ నాయకులు మొహమ్మద్ హమీద్, బిసి సెల్ అధ్యక్షుడు అరుకుటి మహేష్ అన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ పద్మ జోహార్ రెడ్డి ఉప సర్పంచ్ నాయిని వేణు గ్రామ శాఖ అధ్యక్షులు నల్లగొండ ప్రవీణ్ మహేందర్ సాయి కృష్ణ నరేష్ ప్రభాకర్ బాబు వేణు రాజు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

అవయవ దానం చేస్తామని మాట ఇచ్చిన సినిమా యాక్టర్స్ వీళ్లే..!