సాగర్ సమరంలో కీలకంగా మారనున్న ఆ వర్గం ఓట్లు.. !?

ప్రస్తుతం నాగార్జున సాగర్ ఉపఎన్నికలు తెలంగాణలో రాజకీయ చర్చకు దారితీస్తున్నా యంటున్నారు విశ్లేషకులు.

ఇక్కడ గెలిచే వారు ఎవరో తెలియదు గానీ అంచనాలు మాత్రం భారీగా పెరిగిపోయాయి.

ఈ క్రమంలో సాగర్ ఉపఎన్నికల్లో సామాజిక వర్గాల ఓట్ల లెక్కలే కీలకంగా మారాయట.

అంటే ఎక్కువగా ఇక్కడ రెడ్డి సామాజిక వర్గాన్ని ప్రజలు గెలిపించారట.కాగా కేవలం ఇప్పటి వరకూ రెండుసార్లు మాత్రమే ఓటర్లు బీసీలకు పట్టం కట్టారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం మాత్రం నాగార్జునసాగర్ ఉపఎన్నిక మూడు సామాజిక వర్గాల కుమ్ములాటగా మారనుందనేది అక్షర సత్యమంటున్నారట కొందరు.

మరి ఈ సారి ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారో తెలియదు గానీ ఈ ఎన్నికలను మాత్రం టీయార్ఎస్ చాలా ప్రతిష్టంగా తీసుకున్నట్లు అర్ధమ అవుతుంది.

ఏదైనా విస్మయపరిచే ఘటన జరిగితే గానీ బీజేపీ ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా అనిపించదం లేదట.

అంతే కారు గుర్తు గెలిచినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని ఇప్పటికే గుసగుసలు మొదలైయ్యాయట.

మరి రిజల్ట్ వరకు వేచి చూడాలి.

ఆ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో బిగ్ బాస్ శివాజీ… సరైన నిర్ణయం తీసుకోడంటూ?