MP Ramulu : బీజేపీలో చేరిన నాగర్ కర్నూల్ ఎంపీ రాములు..!

నాగర్ కర్నూలు ఎంపీ పి రాములు( Pothuganti Ramulu ) బీజేపీలో చేరారు.

ఈ మేరకు పార్టీ కండువా కప్పి రాములును బీజేపీ అగ్రనేత తరుణ్ చుగ్ పార్టీలోకి ఆహ్వానించారు.

రాములుతో పాటు ఆయన కుమారుడు భరత్( Bharat ) కూడా కాషాయకండువా కప్పుకున్నారు.

అనంతరం ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ రాములు పార్టీలో చేరడం బీజేపీకి బలమని చెప్పారు.

"""/" / చాలా మంది బీజేపీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు.

తెలంగాణలో తిరుగులేని శక్తిగా బీజేపీ మారుతోందని తెలిపారు.రాష్ట్రంలో బీఆర్ఎస్( Brs Party మునిగిపోయిన పడవని విమర్శించారు.

దేవర ట్రైలర్ తో మెప్పించలేకపోయిన కొరటాల…