నయీం ప్రధాన అనుచరుడు శేషన్న అరెస్ట్

గ్యాంగ్‎స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను హైదరాబాద్ టాస్క్‎ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో శేషన్నను నేడు నాంపల్లి కోర్టులో హాజరు పరచి.రిమాండ్ కు తరలించనున్నారు.

ఆర్మ్స్ యాక్టింగ్ కింద అరెస్ట్ చేసిన పోలీసులు.అతని వద్ద నుంచి 9 ఎంఎం పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు.

కొత్తపేట్‎లో ల్యాండ్ సెటిల్‎మెంట్‎కు వచ్చిన శేషన్నను పక్కా సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.

అయితే, నయీం ఎన్ కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన శేషన్న పోలీసులు కళ్లు గప్పి తిరుగుతున్న విషయం తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్ధతుగా సీఎం రేవంత్ ప్రచారం..!