Mudragada Padmanabham : ఈనెల 14న వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం..!!

కాపు ఉద్యమ నేత ముద్రగడ )( Mudragada Padmanabham ) వైసీపీ గూటికి చేరనున్నారు.

ఈ మేరకు ఈ నెల 14న ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది.

వైసీపీ అధినేత, సీఎం జగన్ ( CM Jaganసమక్షంలో కుమారుడు గిరితో కలిసి ముద్రగడ పార్టీలో చేరనున్నారు.

"""/" / అదేవిధంగా ముద్రగడతో పాటు పలువురు కాపు నేతలు కూడా వైసీపీ గూటికి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే ఇప్పటికే ముద్రగడను పార్టీలోకి ఆహ్వానిస్తూ ఎంపీ మిథున్ రెడ్డి( Midhun Reddy ), ఇతర ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన నివాసానికి వెళ్లిన సంగతి తెలిసిందే.

సుదీర్ఘ చర్చలు జరిపిన నేతలు ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.

సీనియర్లు సర్దుకోవాల్సిందేనా ? బాబు సంకేతాలు ఇచ్చేశారుగా ?