భూలోక మాంబ ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీ విజయసాయిరెడ్డి...

కొత్త మాంబ పోలమాంబ భూలోక మాంబ ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీ విజయసాయిరెడ్డి.

ఎం.పి విజయసాయిరెడ్డి కామెంట్స్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనిది పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారు.

ఎస్సీ ఎస్టీలకు రాష్ట్రపతిగా అవకాశం ఇస్తామంటే ఎవరూ వద్దంటారు.కాలువలు, చెరువులు, నదులు ఆక్రమించే హక్కు ఎవరికీ లేదు.

అయ్యన్నపాత్రుడు చెరువు కాలువను ఆక్రమించారు.హైకోర్టులో అయ్యన్నకు తాత్కాలికంగా స్టే ఇవ్వొచ్చు.

అయ్యన్న ఆక్రమణ విషయం అధికారులు చూసుకుంటారు.ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదు.

విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుంది.చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా పరిపాలన రాజధాని ఆగదు.

సింహాచలం చుట్టూ ఎంపీ ల్యాండ్స్ తో రక్షణ గోడ నిర్వహిస్తున్నాము.

రెండు రోజుల్లో వైసీపీ మ్యానిఫెస్టో విడుదల..: వైవీ సుబ్బారెడ్డి