రాజధాని ప్రాంతంలో పేద ప్రజలు నివసించకూడదా..?: ఎంపీ నందిగామ సురేష్

పేదల పక్షాన నిలిచేవారంతా ఇళ్ల స్థలాల విషయంలో జీవో–45ని సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించాలి.

పేదలు జనావాసంలో ఉండటం చంద్రబాబుకి ఇష్టం లేదు.జగన్ ఒక్కడే అందరు కలసి పట్టణ మధ్యలో ఉండాలని కోరుకునేది.

నేను, రాజమౌళి సక్సెస్ కావడానికి కీరవాణి కారణం.. కళ్యాణి మాలిక్ కామెంట్స్ వైరల్!