జనసేనలో ఎంపీ బాలశౌరి చేరికకు ముహుర్తం ఖరారు..!!

జనసేనలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ( MP Vallabhaneni Balashauri )చేరికకు ముహుర్తం ఖరారు అయింది.

ఈ మేరకు వచ్చే నెల 2వ తేదీన ఆయన జనసేన పార్టీ కండువా కప్పుకోనున్నారు.

"""/" / అదే రోజు మచిలీపట్నంలో జనసేన ( Janasena )భారీ బహిరంగ సభను నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాలు చెప్పినట్లు తెలుస్తోంది.

కాగా ఈ బహిరంగ సభకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) హాజరుకానున్నారు.

అయితే పవన్ కల్యాణ్ ఆశయాలు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్ష నచ్చి జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు ఎంపీ బాలశౌరి తెలిపిన సంగతి తెలిసిందే.

వైసీపీకి రాజీనామా చేసిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఫిబ్రవరిలో జనసేనలో చేరనున్నారు.

లాస్ వెగాస్‌లో వాటర్ బాటిల్ ధర అక్షరాలా రూ.1,200.. చూసి షాకైన ఇండియన్..