హీరోల నిర్లక్ష్యం వల్ల మధ్యలోనే ఆగిపోయిన సినిమాలు…

ఒక సినిమా తీయాలంటే ఆ సినిమా దర్శకుడు ఆ సినిమాని ఎలా తీయాలి, ఎవరితో తీయాలి అనేది ముందుగా నిర్ణయించుకోవాలి ఉంటుంది.

అయితే ఒకసారి ఒక హీరోతో కమిట్ అయి ముందుకు దిగిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సినిమాను ఆ షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేయాలి.

ఆ సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అనే విషయం పక్కన పెడితే డైరెక్టర్ బాధ్యత ఏంటంటే షూటింగ్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసి రిలీజ్ చేయడం మాత్రమే.

అయితే కొంతమంది డైరెక్టర్లు కొన్ని సినిమాలను స్టార్ట్ చేసిన తర్వాత హీరోలా నుంచి గానీ,ప్రొడ్యూసర్ల నుంచి గానీ ఎదుర్కొని ఇబ్బందుల వల్ల ఆ సినిమాలను మధ్యలోనే ఆపేసి ఇంకో హీరో తో చేస్తూ ఉంటారు.

అలా ఓవర్ బడ్జెట్ వల్లగానీ హీరోల బిహేవియర్ వాళ్ల గానీ ఆగిపోయిన సినిమాలు ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం.

"""/" / రామ్ చరణ్( Ram Charan ) హీరోగా మెరుపు అనే ఒక సినిమా స్టార్ట్ అయింది.

మగధీర సినిమా తర్వాత రామ్ చరణ్ కాజల్ కాంబినేషన్ లో వచ్చే సినిమా ఇది.

అయితే ఈ సినిమా మొదట అనుకున్నప్పుడు బడ్జెట్ చాలా తక్కువగా అనుకున్నారు కానీ అది రోజు రోజుకి పెరుగుతూ ఉండటంతో బడ్జెట్ ని కంట్రోల్ చేయలేక పోయారు.

ఇక అప్పుడే రిలీజ్ అయిన ఆరెంజ్ సినిమా ఓవర్ బడ్జెట్ వల్ల ఫ్లాప్ అయిన విషయం తెలుసుకున్న చిరంజీవి మెరుపు సినిమాకి ఓవర్ బడ్జెట్ అవుతుంది అని చెప్పి ఆ సినిమాని మధ్యలోనే ఆపించేశారు అలా ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.

"""/" / ప్రస్తుతం మంచు మనోజ్( Manchu Manoj ) హీరోగా చేయాల్సిన ఒక సినిమా ఆయన చేతుల మీదుగా ఆయనే మిస్ చేసుకున్నారు.

ఆయన రోజు రోజుకి లేట్ చేయడం వల్ల ఆ సినిమా డైరెక్టర్ ఆయనతో వేగలేక మెగా హీరో అయినా వైష్ణవ్ తేజ్ తో ఆ సినిమాని తీస్తున్నారు ఆ సినిమానే ఆదికేశవ( Adikesava ).

ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది.తొందరలోనే ఆ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.

ఇలా ఇండస్ట్రీలో ఉన్న కొన్ని సినిమాలు హీరోల బిహేవియర్ వల్ల గాని,ఓవర్ బడ్జెట్ వాళ్ల గానీ మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు .. కమలా హారిస్‌ తరపున జో బైడెన్ ప్రచారం, శ్రేణుల్లో జోష్