శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో సినీ నటుడు తారకరత్న సందడి చేశారు.
TeluguStop.com
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో సినీ నటుడు తారకరత్న సందడి చేశారు.
హిందూపురం పట్టణంలోని గుర్నాథ్ థియేటర్లో వీరసింహారెడ్డి సినిమా చూసేందుకు వచ్చిన ఆయన సందడి చేశారు .
వేలాదిమంది అభిమానులతో తారకరత్న సినిమా వీక్షించారు.బాలయ్య అభిమానులు తారకరత్నకు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా తారకరత్న మాట్లాడుతూ బాబాయిగా కాకుండా ఆయన అభిమానిగా బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతంలో సినిమా చూడడం చాలా ఆనందం కలిగిస్తోందని అన్నారు.
హిందూపురం అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని, ఇక్కడ జరిగిన అభివృద్ధి రాష్ట్రంలో ఎక్కడా జరగలేదని అన్నారు.
డ్రాగన్ సినిమాలో మాస్ జాతర జరగబోతుందా..?