ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం కలకలం

ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.హత్తిఘాట్ లో రెండు పులులు సంచరిస్తున్నట్లు గుర్తించారు.

అటు పెన్ గంగా కాల్వలో పులులు పరుగులు పెట్టాయి.రెండు పులులు గుర్తించిన వ్యవసాయ కూలీలు భయాందోళనకు గురయ్యారు.

పులుల సంచారంతో బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు.ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు స్పందించి బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

అమానుషం.. బైక్ కు కుక్కను కట్టేసి ఏకంగా నడిరోడ్డుపై..?