నేడు వారణాసిలో పర్యటించనున్న మోడీ..!!

నేడు వారణాసిలో పర్యటించనున్న మోడీ!!

ప్రధాని మోడీ నేడు వారణాసి లో పర్యటించనున్నారు.ప్రధాని మోడీ సొంత నియోజకవర్గం కావటంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మరియు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు.

నేడు వారణాసిలో పర్యటించనున్న మోడీ!!

సుమారు 1500 కోట్ల విలువైన పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ఈ పర్యటనలో చేయనున్నారు.

నేడు వారణాసిలో పర్యటించనున్న మోడీ!!

ఇప్పటికే 744 కోట్ల రూపాయల ప్రాజెక్టులు పూర్తి కావడంతో వాటిని ఈ పర్యటనలో మోడీ ప్రారంభించనున్నారు.

"""/" / బెనారస్ వర్సిటీలో ఎం.సి.

హెచ్ లో వంద పడకల దవాఖాన, అదే రీతిలో గంగా నదిలో పర్యాటక రోరో బోట్లు.

వారణాసి- ఘాజీపూర్.జాతీయ రహదారి పై నిర్మించిన బ్రిడ్జి, అదేవిధంగా జపాన్ సహకారంతో నిర్మించిన రుద్రాక్ష ని కూడా ఈ పర్యటనలో ప్రధాని ఓపెన్ చేయనున్నారు.

త్వరలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

మోడీ పర్యటన నేపథ్యంలో యూపీలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు యోగి ప్రభుత్వం సిద్ధం చేయడం జరిగింది.

దారుణం.. టెల్సా కారుతో ముగ్గురిని చంపేసి, జోకులేసిన యువకుడు..

దారుణం.. టెల్సా కారుతో ముగ్గురిని చంపేసి, జోకులేసిన యువకుడు..